రాజమండ్రి, రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో గేమ్ ఛేంజర్ ఈవెంట్కు వెళ్లి తిరిగి బైక్ పై వస్తుండగా వ్యాన్ ఢీకొట్టడంతో మణికంఠ (23), చరణ్ అనే యువకులు మృతి మృతి చెందారు. ఈ క్రమంలో వాళ్ల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షలు సాయం ప్రకటించినట్లు దిల్ రాజు తెలిపారు.
Post Views: 38